బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోసింది. సబ్బండ వర్ణాల ఉపాధి కోసం ఆర్థికంగా చేయూతనందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గొల్లకురుమల బతుకులు మారాలి.. వలసలు ఆగాలె.. వలస వెళ్లినవారు వాపస్
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న లభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, 60ఏండ్లు ప్రజలను హరిగోసకు గురిచేసిన కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని భూగర్భ, గనుల శా�
తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్వన్ స్థానంలో రాష్ట్రం నిలిచిందని భూగర్భ గనులశాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం గుండుమాల్ మండలం బోగార�
‘బీఆర్ఎస్ పార్టీలోకి నిత్యం చేరికల జోరు కొనసాగుతున్నది.. ఏ పల్లెకెళ్లినా గులాబీ పార్టీకే జనం జైకొడుతున్నారు..’ అని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలో మద్దూర్ మండలం చెన్నా�
కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ర
ఓటమి భయంతో కొడంగల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని, బీఆర్ఎస్ సర్పంచులకు డబ్బులు ఎరవేసి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపా�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని భూగర్భ వనరులు, గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె
రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డిలు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికలప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగ స్ అని సమాచార, భూగర్భ గనుల శాఖ ల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మం ది పోటీ పడుతున్నారని, అలాంటి కు మ్ములాటల పార్టీని ప�
గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం ఎడారిని తలపించేలా ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కోట్లాది నిధులను మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడినట్లు మంత్రి మ�
మోసకారి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బొంరాస్పేట మండలం మదన్పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆ�
అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రా ష్ట్రం, రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక ఖిల్లాగా మారిందని, దేశానికి ఆదర్శవంతమై నిలుస్తున్నదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పట్నం మ