పేట జిల్లాలోని కోస్గి, మక్తల్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి సభ విజయవంతమైంది. ఆయా పట్టణాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించిన కార్�
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే ప
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ సమయంలో ప్రారంభించినట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో కృష్ణా జలాలతో పూజలు చ�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక�
వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కాలేజీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చరర్ హాల్-2 భవనాన్ని రాష్ట్�
పాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
ఇసుక అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి హెచ్చరించారు. ఆన్లైన్లో ఇసుక అమ్మకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి సూచించారు.
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి సూచించారు.
రాష్ట్ర మైనింగ్, సమాచారశాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి
Minister Patnam Mahender Reddy | డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరై ఆయనకు శుభ