అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లు చేస్తున్నట్టు ట్రాఫిక్ �
మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర, వైరా, డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. డోర్నకల్ సభలో మాట్లాడుతూ.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేద�
CM KCR | కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటిపై పన్నులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లపై పన్నులను రద్దు చేసిందని, దేశంలో నీటి తీరువా వసూలు చేయనిది ఒక్క తెలంగాణ రాష్ట్రం�
CM KCR | ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలెనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెరిగింది. ఇప్పటికే దాదాపు 70 సభల్లో మాట్లాడిన ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం మధిరలో జరిగ�
CM KCR | కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న క�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడిని పెంచుతూపోతున్నరు. మంగళవారం మధిరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్�
Vote | ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఓ పజిల్గా మారనున్నది. ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరున్న వ్యక్తులు స్వతంత్రులుగా ఆయా చోట్ల పోటీ చేయడ�
Public Voice | భాషమ్మ, పెంటమ్మ, లింగమ్మ, సాయమ్మ, సుశీల బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇరుగుపొరుగోళ్లు. వయసు పైబడి వీళ్లందరూ ఇంటికాడనే ఉంటున్నరు. పనీ చేయలేరు. వృద్ధాప్యానికి తోడు.. పేదరికం, జబ్బులు వాళ్లకు అదనపు భారాలు. ఆ బాధ
Anjaiah Yadav | ఒకప్పుడు ఆయన మాలీపటేల్. ప్రజా సమస్యలను దగ్గరగా చూశారు. సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని చూశారు. బస్సు కిరాయిలకు డబ్బులు ఇచ్చేవారు. రెవెన్యూ స్టాంప్
Kodad | ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ అభివృద్ధి కుంటుపడింది. ఈ నియోజకవర్గం నుంచి వేనేపల్లి చందర్రావు నాలుగు పర్యాయాలు గెలిచారు. ఎలాంటి ప్రగతి పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్రెడ్డి రెండుసార్ల�
Kalyana Lakshmi | ఆంధ్రప్రదేశ్ అనే గడుసైన పురుషుడితో అమాయకపు ఆడపిల్ల అయిన తెలంగాణను కలిపేటప్పుడు పెద్దలు సెలవిచ్చినట్టుగానే సంసారం సాఫీగా సాగలేదు. కుటుంబ పెద్దలైన పాలకుల ఉద్దేశపూరిత కుట్రల కారణంగా సామాజికంగా, �