Gaddam Nagaraju | మొన్నటి వరకు బీజేపీలో ఉన్న గడ్డం నాగరాజు బీఆర్ఎస్లో చేరడానికి కారణం? బీజేపీలో బీసీ, దళిత నాయకులను ఎదగనివ్వరు. ఒకరో, ఇద్దరో పైకి వచ్చినా.. అది కూడా అధిష్ఠానం అవసరం కోసం మాత్రమే వారికి అవకాశం ఇస్తార�
Kalyana Lakshmi | లక్షల మంది ఆడబిడ్డలను కల్యాణలక్ష్ములుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయించాయి. రాష్ట్రం రాకముందే ఆయన చేతుల మీదుగా కల్యాణలక్ష్మి కానుక అందుకున్న కల్పన, లునావత్ నాయక్ దంపతులు, కల్పన తండ్రి బానోతు
Manifesto | రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘లోకల్ మ్యానిఫెస్టో’. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో రాష్ట్రవ్య
Etela Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్�
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగామ, మెట్పల్లి బహిరంగ సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్లో, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేద్కర్ మి�
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�
Congress | భూమి హక్కులకు సంబంధించి గతంలో అనేక రికార్డులు ఉండేవి. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో 11 రకాల రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్, రైతు ల భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు వాళ్ల చేతుల్
Congress | కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర రైతాంగంపై ఏకంగా రూ.30,000 కోట్ల భారం పడుతుంది. మోటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసమే ఒక్కొక్క రైతు కనీసం రూ.లక్ష�
Minister KTR | ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 2014 జూన్ 2కు ముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలి. నాడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే సబ్స్టేషన్కు ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇయ్యమని బతిమాలాడాల్సిన పరిస�
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
స్టేషన్ఘన్పూర్ శివారు మీదికొండ క్రాస్రోడ్డులోని శివారెడ్డిపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపించాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్రె�