అధినేత రాకతో పాలమూరు పులకించింది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్కు నీరాజనం పలికారు. ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిన జననేతకు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Telangana | ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ను దారుణంగా అవమానించారు. రేవంత్ ప్రస�
: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరిగిలోని జింఖాన మైదానంలో పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
కొడంగల్ గర్జించింది, పాలమూరు పరవశమైంది. పరిగి పిడికిలెత్తి నినదించగా, తాండూరు తాండవమాడింది.. ఆయా చోట్ల జరిగిన సీఎం కేసీఆర్, జననేత కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి. ఆయా సభలకు జనం వె
తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మ�
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యా
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్వీకుల ప్రాంతమైన కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఎంతో సంతోషపడుతున్నారు. అక్కడి ప్రజలు కేసీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారు. ఆయన వస్తే తమ ప్రాంతం బాగుపడ
ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మిమోస పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అ�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన
‘కాంగ్రెస్ నాయకులూ.. ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ వంగి వంగి దండాలు పెడుతున్నరు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి.. గిప్పటికే పదకొండు సార్లు ఇచ్చాం.. ఏం వెలుగబెట్టిన్రు. మాకు ఒక్క పనిజేయలే. అసలు పట్ట