బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప�
కాంగ్రెస్కు ఓటు వేస్తే మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో పరిధిలోని దాద్పల్లి, చీదేడు, రంగాపూర్, ఎల్లమ్మతండా, బోడకొండ తదితర గ్రామాల్లో బుధవారం ఎన్నికల
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు.. రైతులంతా 10 హెచ్పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. రైతులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా వాగడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది
‘కోదాడలో బొల్లం మల్లన్న గెలిచిన తర్వాత ఎలా ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నది. తెలంగాణలో 11సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నేడు మీ కండ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస�
బోథ్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో మాజీ ఎంపీ నగేశ్తో కలిస
‘మునుగోడులో బీఆర్ఎస్దే విజయం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 3న గెలుస్తున్నరు. నేను తీసుకున్న నియోజకవర్గ దత్తత కొనసాగుతుంది. చేయాల్సింది ఇంకా ఉంది. అభివృద్ధికి ఏది కావాలన్నా చేస్తా’ అని బీఆర్�
‘తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఏపనీ చేయలేదన్న కారణంతో తిరస్కరించబడి చెల్లని రూపాయిగా మారిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్లో చెల్లుతడా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ �
ప్రతిపక్ష నాయకులు ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హాలియా, అ నుముల, చిన్న�