Elections | కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ�
‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత రైతుల నుంచి వేల ఎకరాలను గుంజుకున్నడు. హైదరాబాద్ నగరం చుట్టూ 10 వేల ఎకరాలను ఆక్రమించుకున్నడు. గజ్వేల్లో సీఎం కేసీఆర్, ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములను కబ్జా �
శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణతో పాటు డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్కు సంబంధించి పక్కా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గ్రేటర్లో ఓ�
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకు
తెలంగాణ మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య వెల్లడించారు. నాచారంలోని సం
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ మహానటులు, దొంగలను నమ్మి మోసపోవద్దని, ఎల్లవేళలా మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నర
Bodhan | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ఈ సారి ఏకంగా బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై దాడికి దిగింది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ కార్యకర్తలు
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
కాంగ్రెస్ నేత, చెన్నూరు అభ్యర్థి జీ వివేకానంద (వివేక్) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో తన ధన రాజకీయాన్ని చలాయించాలనుకున్న వివేక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజిలెన్స్ సెక్�
‘గుర్తూ గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. కారు గుర్తుకే మన ఓటు.’ అంటూ ఏ గల్లీకి వెళ్లినా మైకులు, నినాదాలు హోరెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులన్నీ వీధుల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
కాంగ్రెస్తోపాటు బీజేపీ సభల్లో కూడా జనం కనిపించడంలేదు. ఆ పార్టీ చెప్పే మాటలు వినడం ఇష్టం లేక ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా ప్ర�
Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింద�