‘ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పదేండ్లలో దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులతో కలిపి రూ.12వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశాం. దేవరకొండ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరోసారి రవీం
‘హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో ఎట్లుండే, నేడు ఎట్ల మారింది. సైదిరెడ్డి నాయకత్వంలో చాలా పనులు చేశాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీఓ కార్యాలయాన్ని నేనే ప్రారంభించా. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేస�
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
బీఆర్ఎస్ సభల సమ్మోహనం అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచార ముగింపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు జనంతో పోటెత్తుతున్నాయి. మరోవైపు మం�
“మీ10 హెచ్పీ మోటర్లు వద్దు.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుడు వద్దు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టి.. మీటర్లు పెడితే ఎవుసం చేసుడు సాధ్యమైతదా..? అంత పెద్ద మోటర్లు, వాటికి పైపులు ఎవరు కొంటరు..?
కాంగ్రెస్ మాయమాటలు, మోసపూరిత హామీలను నమ్మితే మనం ఆగమైతమని, అభివృద్ధి కుంటుపడిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడ మండలంలోని తుమ్మలపల్లి, లచ్చంపేట, ఎల్కగూడ గ్
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల్లో సంతోషం నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని, 24 గంటల కరెంట్, పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో నేడు వ్యవసాయం పండు
‘కాంగ్రెస్ పాలనలో మా పరిస్థితి అధ్వానంగా ఉండే.. కరెంటు సరిగ్గా ఉండక ఎవుసం ఆగమైతుండే. రాత్రి పూట ఇచ్చే రెండు మూడు గంటల కరెంట్కు పొలాల వద్ద జాగారం చేసేవాళ్లం.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామగుండానికి వస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, అప్పటి నుంచి రాష్ట్ర వ్య�
స్వరాష్ట్ర తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ ఇచ్చిన జీవోను మార్చి రైతు కుటుంబాలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 జూన్ 2 నుంచి ఆత్�
ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే నీరు కరెంటు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, కమ్యూనికేషన్స్ రంగాలదే కీలకపాత్ర. ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరసలో ఉన్నది. చెడగొట్టడం, కూలగొట్టడం చాలా సులువు
తెలంగాణ మాడల్ దేశానికే దిక్సూచిగా మారిందని, ఇక్కడి పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యవసాయరంగం విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనన
‘శివకుమార్ అని కర్నాటక ఉపముఖ్యమంత్రి ఒకాయన ఉన్నడు. ఆయన తెలంగాణకొచ్చి ఏమంటున్నడు ? కేసీఆర్.. నీకు తెలుసా ? కావాలంటే వచ్చి చూడు... మేం రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి.. మేం 24 గంటల కరెంటు