బీఆర్ఎస్తోనే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యలు అన్నారు. మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన సర్పంచ్ అబ్బగోని విజయ
‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంత
“యాభై ఏళ్ల దరిద్రానికి కారణం కాంగ్రెస్, బీజేపీలే. ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా..? ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేండ్లు
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తాం’ ఇదీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చేసిన కామెంట్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. మరోమారు ఆశీర్వదించండి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని బంగారుగడ్డ, ఏడుకోట్లతండా, భాగ్యనగర్ క
‘కాంగ్రెస్ పాలనే దరిద్రం. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. నాడు అన్నదాతను గోస పెట్టింది. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు అప్పుల బ
కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచనకు మారుపేరు అని, అరవయ్యేండ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చిందని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్
వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్, మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వరదలా వచ్చిన అశేష జన ప్రవాహంతో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలా
గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే ‘ప్రజా ఆశీ�
ప్రగతిలో ములుగు ముందంజలో ఉంది. ములుగు ప్రాంతం గతం లో ఇనుప బూట్ల చప్పుళ్లు, తుపాకీ తూటాల మోతతో వినిపించేది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. అప్పటి ప్రభుత్వాలు