కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను పరిశీలిస్తే, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అధికారంలోకి రావడమే టార్గెట్గా, ఆ పార్టీ అమలు కానీ హామీలు ఇస�
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పాలవెల్లులై నవ్వులు చిందిస్తున్నాయి. ఏండ్లకు ఏండ్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఊర్లల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా జీవించడం మనం చూడవచ్చు. ఒకప్పడు పని
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల లాభపడ్డ ప్రజలే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకరకంగా ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్
Seethakka | ములుగు నియోజకవర్గంలో నిరంతరం ప్రజాసేవలోనే మునిగితేలుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హల్చల్ చేసే స్థానిక ఎమ్మెల్యే సీతక్క.. అదే స్థాయిలో రోజుకో అవినీతి ఆరోపణలతో జనం నుంచి విమర్శలు ఎ
అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్కు గురువారం నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో లబ్ధి పొందారని, నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవ
సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు హైకోర్టు ఊరట కల్పించింది. ఆయన అరెస్టును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న బీఆర్ఎస్, బీఎస్సీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడం�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై సంగారెడ్డి జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బహిరంగ సభలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ చిత్రపటం అందించేందుక
ఎన్నికల ప్రచారానికి వరుసకట్టి వస్తున్న బీజేపీ నేతలకు ఇందూరు గడ్డపై పరాభవమే మిగులుతున్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభకే జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షు�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్�
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, ఆ రాష్ట్ర నాయకుడు సచిన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్�
దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్తోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు ఓ దివ్యాంగుడు పేర్కొన్నాడు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆ�
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలకు స్పందన కరువైంది. జనాలు లేక బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న కామారెడ్డిలో కాంగ్
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అందరికీ అన్నం పెట్టే రైతును హస్తం పార్టీ ఆగం జేసింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత, చేతికొచ్చిన పంటలను ఎండబెట్టిన చరిత్ర హస్