‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే... పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ
బీఆర్ఎస్కు ప్రజల సంపూ ర్ణ మద్దతు ఉన్నదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కా వడం లాంఛనమేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట�
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ‘నోట్ల కట్టల పాములు’ బుసలు కొడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో ఎంతకైనా తెగబడుతున్న ఆ పార్టీ ధన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఖ�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంటే ఇస్తామంటున్నారని, పీసీ�
Minister KTR | కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో రియ ల్ ఎస్టేట్ ఢమాల్ అవటం ఖాయమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ పార్టీకి స్థిరమైన పాలన చేతకాదని, ప్రతి ఆరునెలలకు ఓ సీఎంను మార్చుతుందని వెల్లడించారు. దాంతో పాలనాపరమైన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీ విషప్రచారం చేస్తున్నాయని ఓయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ నాయకులు భాస్కర్, చైతన్య విమర్శించారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ�
శాంతి భద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో ఉందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జమాతుల్ ఖురేషి, సికింద్రాబాద్ (మేకలు, గొర్రె ల విక్రయదారుల సామాజ�
ప్రజలకు ఏం చేశారో చెప్పని నేతలను ప్రజలు నమ్మరని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నెలకొన�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
హైదరాబాద్లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదా�
జహీరాబాద్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ జహీరాబాద్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.