బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సకల జనుల సంక్షేమం సాధ్యమవుతున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 4, బీఆర్ఎస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్ ఒకసారి చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ ఆ�
ఆయన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, ఉద్యమ సారథి అడుగుజాడల్లో నడిచాడు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఎంతో మంద�
ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్రావునగర్ డివిజన్లోని పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలిమెంట్స
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు.
ముస్లింల సంక్షేమానికి గత తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్,కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో ముస్లింల ఆత్మీయ సమ�
ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేశారు సీఎం కేసీఆర్�
ఆదాయ వనరులు లేని అర్చకులతో పాటు వేద పండితులను ఆదుకున్నది కేసీఆరేనని మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు ముడుంబై వేంకటేశ్వరాచార్యులు అన్నారు. తెలంగాణ ఏర్పాటు
ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర వసతులు, శిథిల భవనాల్లో చదువులు సాగాయి. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నది. భవనాలక
ఓ సినిమాలో శ్రీహరితో కోట శ్రీనివాస్రావు పదేపదే ‘నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనమేంట్రా?’ అని అంటుంటాడు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటారా? తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజే�
BJP Manifesto | ‘ఎలా ఉందంటున్నారు? మన మ్యానిఫెస్టో... దుమ్ము దులిపేస్తుంది కదా?’ ‘ఔను సార్... ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ చూసినా మన మ్యానిఫెస్టో పుస్తకాలే కనిపిస్తున్నాయ్. ఎవరి చేతిలో చూసినా ఆ పుస్తకంలోని పేజీలే ...’ �
Gold Price | ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో పుత్తడి ధర గత 12 ఏండ్లలో రెట్టింపయ్యి, సాధారణ ప్రజలకు అందకుండా పోయింది. ఎడాపెడా సుంకాలు, సెస్లు వేసి నిత్యావసరాలతో పాటే పుత్తడి ధరనూ