దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న 24 గంటల సరఫరాను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నది. రైతులు సుభిక్షంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నది. అందుకే రైతులకు 3 గంటల కరెంట్ చాల
తెలంగాణను అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 20, 21, 2వ డివిజన్లలో శుక్రవా
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మునుగుడేనని, కష్టాలు, కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. ఎన్నికలు వచ్చాయని ఎలాగైనా గెలవాలని అన్నీ మోసప�
“ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఆయన ప్రసంగించే సమయానికి సభలకు వచ్చిన మె�
మున్సిపాలిటీలోని ప్రతి ఊరిని రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి కళానగర్, పసుమాముల
కాంగ్రెస్ పార్టీ చెప్పే గ్యారెంటీ లేని వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. రైతుల నోట్ల మన్ను కొట్టే విధంగా రైతు బంధ�
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్న�
ప్రజాప్రతినిధు లు, పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికెళ్లి అభివృద్ధి, సంక్షేమం వివరించి ఓటు అడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
నల్లగొండ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జంగమయ్యగూడెం, ఇరుగంటిపల్లి, తంగెళ్లవారిగూడెం,చిన్న మాదారం, చెట్లచెన్నారం, బాబాసాయిగూడ
ఒక్క ప్రాజెక్టులోనూ పట్టుమని పది టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు ఉండవు... కానీ పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటారు. మరో ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు ఖర్చు పెడతారుగానీ బరాజ్ నిర్మాణాన్ని అ�
జానారెడ్డి 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా ఉండి కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆరోపించారు.
‘ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతూ వచ్చే ఆపద మొక్కులోళ్లను నమ్మొద్దు. అంగీలు చింపుకొని కూడా వస్తరని నమ్మితే గోసపడుతరని’ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు.