MLA Anjaiah yadav | తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ ఫథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్(MLA Anjaiah yadav) అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలంలోని కంసాన్పల్�
జనగామ జిల్లాపాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాయపర్తి మండల కేంద్రానికి చ�
Minister Srinivas Goud | క్రమశిక్షణ గల పార్టీ బీఆర్ఎస్. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్కు ఉన్నారు. మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమే..కార్యకర్తలు సైనికుల వలే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్�
Minister Srinivas Goud | దయచేసి చెప్తున్నాం..మా కాలనీకి బీఆర్ఎస్ పార్టీ తప్పా మరే పార్టీ నేతలు రావద్దని, ఇక్కడ వేరే పార్టీకి చోటే లేదని.. తామంతా కారు గుర్తుకే ఓటేస్తామని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ నగర్ (డబుల్ �
Ministers Errabelli | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులతో
Telangana | కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశా డు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగిం
Minister KTR | ‘మేం ఎవరికీ బీ-టీం సీ -టీం కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఆలుమగలని అందరికీ తెలుసు. పార్లమెంట్లో అలుముకున్నదెవరు? కౌగిలించుకున్నదెవరు? కన్నుగీటుకున్నదెవరు? మొహబ్బత్ కా దుకాణ్ పెట్టిందెవర
కేసీఆర్కు రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి మీద ధ్యాస తప్ప మరేది ఉండదని, పనితనం తప్ప పగతనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆయనకు పగపైనే ధ్యాస ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ జైల్లో ఉం
‘తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం. మళ్ల అధికారం కేసీఆర్ దే.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్న.. ఎవరు ఏ సర్వేలు చెప్పినా నమ్మొ ద్దు.. గతానికి మించి పాలకుర్తిలో మెజార్టీ వస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీ�
శీనన్న ఈ సారి కూడా నువ్వే గెలుస్తావ్.. నీకే మా ఓటు అంటూ పలువురు ఓటర్లు మంత్రి తలసానిని ఆశీర్వదించారు. శనివారం బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో మంత్రి
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్�
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న మహబూబాబాద్ నియోజకవర్గ ప�
తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని మామిడాల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మామ�