గతంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపునకు కృషి చేస్తానని
బీజేపీ ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాను చూసి పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు కిషన్రెడ్డి పేరే లేకపోవడంతో ‘ఎందుకు?’ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చాయని సీపీ డీఎస్. చౌహాన్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
Minister Niranjan reddy | కాంగ్రెస్ హయంలో కర్ణాటక అంధకారంగా మారిందని, అక్కడ ఎన్నికల సందర్భం గా ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. 6 నెలల పాలనల�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత నెల రోజుల్లోనే రాజకీయ పార్టీలు తమ సభలకు సుమారు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి.
కాంగ్రెస్లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు అరాచకాలకు అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నక్క రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఓల్డ్ అల్వాల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్థిరత్వానికి, అవినీతికి, విధానలోప
MLA Mahipal Reddy | అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్ప�
Minister Mallareddy | శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితవుతారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద ఆదివారం మేడ్చల్ నియోజ
Minister Talasani | సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ఇంటింటి ప్రచారం నాలుగోరోజు ఆదివారం సనత్ నగర్ డివిజన్లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఏ ఇంటికెళ్లినా శ్
Minister Niranjan Reddy | ప్రజాసేవను తపస్సులా స్వీకరించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై ప్రతిపక్షాలవి కేవలం అపోహలు. అపోహలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిని సాధించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్�