నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోకి నాలుగు జిల్లాలు వస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మ�
సిద్దిపేట జిల్లా చింతమడకలోని 13వ పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు వేసేందుకు సీఎం కేసీఆర్ గురువారం గ్రామానికి రానున్నారు. సీఎంఆయన సతీమణి శోభ సైతం ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం సిద్దిపేట ప�
తెలంగాణ ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 10
దీక్షా దివస్ సందర్భంగా 2009లో నాటి ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్యసేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆ
ఒక్కసారిగా 14 ఏండ్ల కిందటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. తెలంగాణభవన్లో బుధవారం ఉద్యమకాలం నాటి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోలీసులు నాటి అత్యుత్సాహాన్నే ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష
: తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెం�
ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతుల ప్రజలు అభివృద్ధి చెందితేనే ఆ దేశ ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత వస్తుంది. అది విజయవంతం కావాలంటే పాలకులకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండాలి. తెలంగ�
బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం పంట సహాయం కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకం డబ్బులు పడకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచ�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఈ ఎన్నికల్లో తాము గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బు�
కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ర
45 ఏండ్లు తెలంగాణను పాలించింది కాంగ్రెస్ పార్టీ. అయి నా ముస్లిం, మైనారిటీల బతుకులను బాగు చేయలేదు. కానీ తాజాగా ముస్లిం డిక్లరేషన్ పేరుతో మరోసారి ఆ సామాజికవర్గాన్ని మోసం చేయజూస్తు న్నది. తెలంగాణ అవతరించక �
శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్స్కూల్లో పోలింగ్ డిస్ట్