గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�
24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవ�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తుదిఘట్టానికి చేరుకుంది. కట్టుదిట్టమైన బందోబస్తుతో ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరగ నుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వి�
పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి
కాంగ్రెస్ అంటేనే కుర్చీలాట. ప్రజలు రాష్ట్రంలో అధికారం ఇస్తే పెత్తనం మాత్రం ఢిల్లీ లో ఉంటుంది. సీఎం ఎవరు కావాలో, మంత్రులుగా ఎవరు ఉండాలో, వారికి ఏ శాఖ అప్పగించాలో ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తుంటాయి.
ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు న�
విశాలాంధ్ర పేరుతో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణను ప్రాణం తీసిందే కాంగ్రెస్. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన 4 వేల మందిని భారతీయ సైన్యం పేరుతో చంపించింది కూడా కాంగ్రె
గురువారం జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల నుంచి నియోజకవర్గంలోని మండలాలకు పోలిం గ్ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ స్లిప్లు పంపిణీ పూర్తి చేసింది. బూత్ లెవెల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్లను అందజేశారు.
నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ దామోదర్ రావు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక డాన్�