Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా �
హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది.. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్. అలాంటి ఐటీ కారిడార్ కేంద్రంగా నిత్యం లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఐటీ రం
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల విభాగం మొట్టమొదటి సారిగా వినూత్న చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద �
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురు స్థానికేతరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసినందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవ
బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికాడని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి బండి సంజయ్తోప�
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోన
వలస పాలన నుంచి స్వపాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు.
మనుషులను ప్రేమించడం మానవత్వం. మట్టిని ప్రేమించడం మహోన్నత తత్వం. తెలంగాణ జీవితాలను లోతుగా అధ్యయనం చేస్తే.. మట్టిని ప్రేమిస్తూ, మనుషుల కోసం పరితపిస్తూ, నవీన సమాజ నిర్మాణం కోసం, మానవీయ విలువల ఆవిష్కరణల కోసం, �
విముక్త తెలంగాణ మరోసారి మూల మలుపులో నిలిచింది. పునర్నిర్మాణ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో జరుగుతున్న కీలక ఎన్నికలివి. మూడో శాసనసభకు ఎవరిని పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరు తీర్పు చెప్పే ప్రజాస్వామ్య ప�
అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటాన్చెరు నియోజకవర్గంతో కలిపి మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,09,56,477 మంది ఓటర్లు అభ్య�
దీక్ష దివస్ సందర్భంగా 2009 నవంబర్ 29 నాడు జరిగిన వీరోచిత సన్నివేశాలను తన జీవితంలో మరచిపోలేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిద్దిపేటలోని ఆమరణ హార దీక్షాస్థలికి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూర్లో అరెస్టు చేస
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీవారికి ఏపీ బీఆర్ఎస్ నేత ఆరాట్ కృష్ణప�