అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్�
అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో, వేములవాడ బీఆర్ఎస్ అభ్య ర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 5గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల సమయానికి ఈవీఎం, వీవీప్యాట్లు, మెటీరియల్ �
తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ విజయం చేకూరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మహారాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు నీలం తాయి ఖేమ్కర్, కోపర్ గావ్ అసెంబ్లీ సమన్వయకర్త
తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది.
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల �
పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పటిలాగే పట్టణాల్లోని ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక గ్రామీణ �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉద
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు 69.79 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ శ
తెలంగాణ శాసనసభకు జరిగిన పోలింగ్ మొత్తంగా ప్రశాంతంగా జరిగినా కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి పాల్పడింది. అధికార పార్టీ అభ్యర్థులపై కాం
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేస్తుందని క్యూ మెగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక�
తెలంగాణ రాష్ట్రం ఒక కల. కోట్లాది తెలంగాణ బిడ్డలను ఊరించిన ఆరున్నర దశాబ్దాల వాంఛ. ఎందుకోసమో కలిపారు. మరెవరి కోసమే ఈ ప్రాంతాన్ని తొక్కిపెట్టారు. చేయని తప్పుకు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవడం తప్ప ఇక్కడి ప�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయ్యింది. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్ల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చితమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు కూడా తమ �