గ్రేటర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్ఫుర నియోజకవర్గంలో చిన్నా చితక సంఘటనలు మినహా అన్నీ చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగించారు.
Telangana Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమా�
ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించినా గ్రేటర్ ఓటరు మారలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓ�
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ�
కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంగా ముగిశాయి. గురువారం ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం కొంత మందకొడిగా ఓటింగ్ జరిగినా మధ్యాహ్నం వరకు పుంజుకున్నది.
మిర్యాలగూడ నియోజకవర్గంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. 9 గంటలకు 6.6 శాతం, 11 గంటలకు 21.06శాతం నమోదవగా, ఒంటి గంటకు 39.21, 3 గంటలకు 59.12, 4 గంటలకు 65
సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ దంపతులు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్లో గ్రామంలోని హెలిప్యాడ్కు చే
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు భారీ క్యూలో జనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు.
రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన పోలింగ్ బోథ్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం చలి తీవ్రతకు తోడు పొగమంచు పడడంతో మందకొడిగా ప్రారంభమైంది. తొమ్మిది గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది.
జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
జిల్లాలో శాసన సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, పలుచోట్ల రాత్రి వరకూ కొనసాగింది.
నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు సాగిం ది. అనుముల మండలం ఇబ్రహీంపేట ఎమ్మె ల్యే నోముల భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హాలియా మున్సిపాలిటీలోని ఇబ్రహీంపేటలో గురువారం ఎమ్మెల్యే భగత్ కుటుంబ �
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు, వారు ఓటు వేసి ఆచరణలో చూపిం�