అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. నల్లగొండ జిల్లా ఓట్ల కౌంటింగ్కు తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో, సూర్యాపేట జిల్లా కౌం�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే ఓ రణరంగం. ఆ రాజకీయ కురుక్షేత్రంలో రక్తం చిందని ఎన్నికల్లేవ్. ఎటుచూసినా పోటాపోటీ నినాదాలు.. తోపులాటలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, ఒక్కోసారి భాష్పవాయువుల ప్రయోగాలు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని శాసనసభ ఎన్నికల్లో మొత్తం 52.07శాతం ఓటింగ్ నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 53.74శాతం మంది ఓటేయగా ఈసారి స్వల్పంగా తగ్గింది. నియోజకవర్గంలో మొత్తం 2,96,014 ఓటర్లు ఉండగా వారిలో 154,146 మంది ఓటేశార�
పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఒక్కటే చర్చ ఆదివారం వెల్లవడే ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి.ఏ ఓటింగ్ ముగిసే సమయానికి తక్కువ పోలింగ్ నమోదు ఐనప్పటికీ 5 గంటల సమయం వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి �
Congress | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కాంగ్రెస్ పార్టీ దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈసారి ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ను బద్నాం చేసేందుకు కుట్ర చేశారు.
Congress | పోలింగ్ ముగిసిందో లేదో అప్పుడే కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అభ్యర్థులను కర్ణాటకకు తరలించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అభద్రతను మరో సారి చాటుకొన�
Gajwel | ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు
Minister KTR | తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్పోల్స�
Exit Polls | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు ఊగిసలాటలో ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు భారీ మెజార్టీ వస్తుందని చెప్పగా, మరికొన్ని సంస్థలు స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్కు అనుకూల�
ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల పరిధిలో ఉదయం 7 గంటలకు ముందు నుంచే ప్రజలు ఓటు వేయడానికి తరలిరావడం �
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓ�
మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పక
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అ�
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట�
చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈనెల 3న తేలిపోనుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే