కోటి మందికి పైగా నివసిస్తున్న మహానగరం. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓటరు ప్రతీసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతోంది. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి దాటడం లేదు. ఓటర్లలో నిర్లి
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రె ల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇప్పుడు మాంసం లభ్యతలో దేశంలోనే నంబర్వన్ స్థ�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఓటింగ్శాతం తగ్గిపోయింది. 2018లో 73.37శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ సారి అది 71.34 శాతమే నమోదయ్యింది. మొత్తంగా 2.03శాతం మేర ఓటింగ్ తగ్గిపోయింది.
సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2018 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 81.96 శాతం పోలింగ్ నమోదైంది. 2023 ఎన్నికల్లో 76.99 శాతం పోలింగ్ న�
బోథ్ నియోజకవర్గ పరిధిలో గురువారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల పోలింగ్ 82.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్బాజ్పాయ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా మహిళా ఓటర్లు చైతన్యం చాటారు. గతంలో ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపని మహిళలు ప్రస్తుతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేశారు. కొన్ని గ్రామాల్లో వందకు వందశాతం మహిళలు తమ ఓటు �
అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నికల అధికారులు భద్రపర్చారు. సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రత ఏర్�
గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మ హిళలు తమ సత్తా చాటారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,24,326, మహిళా ఓటర్లు 2,25,861 మంది ఉండగా, 20మంది ఇతరులు ఉన్నారు. గురువారం మొత్తం 4,06,804 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ 25వేల మెజార్టీతో గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77.26 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. ఒక్క హుస్నాబాద్ మినహా పన్నెండు నియోజకవర్గాల�
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు పోటెత్తారు. ఓటర్లలో చైతన్యం రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఆలేరు, భువనగిరి నియ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమ�
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం నమో�