అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు నేడు తెరపడనుంది. జిల్లాలోని నాలుగు నియోజవర్గాల్లో గెలుపెవరిదనేది నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఎన్నికలు అనగా నే ఓటర్ల కోసం సవాలక్ష సౌకర్యాలు చేయటం చూస్తుంటాం. కానీ, ఎన్నికల సిబ్బందిని అంత గా పట్టించుకోరు. డ్యూటీకి వచ్చారు కాబట్టి వాళ్లకు టీ, టిఫిన్, భోజనం పెట్టేసి మమ అనిపించటం కామన్.
జగిత్యాల, కోరుట్ల, ధ ర్మపురి నియోజకవర్గాల శాసనసభ ఓట్ల లెకింపు ఆదివారం జరగనుండగా వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలి�
శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం సీవీఆర్ కళాశాలలో జరుపనున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకోసం అధికారులు సీవీఆర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చే�
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో ఆదివారం మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరిగణలోకి తీ�
Telangana | అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపించింది. పోటీ చేయబోయే అభ్యర్థుల మొదలు ఏ పార్టీ నుంచి ఎవరెవరు బీఫామ్ దక్కించుకుంటారన్న చర్చలు తీవ్రం�
Exit Polls | రాష్ట్రంలో రెండు మూడు నెలలుగా నెలకొన్న ఎన్నికల వాతావరణం, ప్రధాన అంకం పోలింగ్తో ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్�
Telangana Assembly Elections | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఎక్కడికక్కడే నియంత్రిస్తూ, బోగస్ ఓటర్లను పట్టుకొని విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, జవాబుదారీతనం ప్రదర్శించిన సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమి
పోలింగ్ ముగిసింది.. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. గురువారం రాత్రి పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీఎం మెషిన్లను అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలను భద్రప�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌ�