పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్టులో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం బందోబస్తును పరిశీలిం�
కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉం టుందని కౌంటింగ్ పాస్ ఉన్నవారికి మాత్రమే సెంటర్లోకి అనుమతి ఉందని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘హుజూరాబాద్ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయం. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని’ బీఆర్ఎస్ అభ�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు.
శాసనసభ ఎన్నికలు ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. పోలింగ్ ముందు రోజు నవంబర్ 29నుంచి డిసెంబర్ 1వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారితో ఆర్టీసీ బస్సులు కిటకిటల
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
బోథ్ నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేదల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు మద్దతిచ్చారని పేర్కొన్నారు.
కడెం జలాశయం నుంచి ఐదు మండలాల ప్రజలకు తాగునీరు అందిం చాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గతంలో వేసవికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేంద�
చేవెళ్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఫూర్తి చేసినట్లు చేవెళ్ల డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాహుల్ మహివాల్, సిర్పూర్�
కల్వకుర్తి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్నారు.
ఎప్పుడెప్పుడా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కౌం