Assembly Elections 2023: కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చౌహాన్ చెప్పారు. తమపై వ్యతిరేకత ఉన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసినా...
TS Assembly Election Results | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్
Elections Results Live Updates | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీర్పునకు వేళ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజవర్గాలకుగానూ ఆదివారం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగ
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో విజేత ఎవరు? పరాజితులెవరు అన్నది తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సాయంత్రం వరకు ముగియనుంది. తొల�
సెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ �
మండల పరిధిలో గురువారం జరిగిన పోలింగ్లో అతివలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 12 వేల 705 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషు లు 6,199 మంది, స్త్రీలు 6, 505 మంది ఉన్నా రు. వీర�
అసెంబ్లీ ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు(ఆదివారం) నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతివలే అంతిమ నిర్ణేతలు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్యం చూపారు. పురుషుల కంటే ఎక్కువగా 93,874 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తన గెలుపును కోరుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించిన పార్టీ న�
అసెంబ్లీ ఎన్నికల కౌ ంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధం గా సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరిం గ్ క�
సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.