అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం రెండు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, వెలువడిన ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును శిరసా వహిస్తానని మా�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్�
నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిపై 40,127ఓట్లతో విజయం సాధించారు. మొదటి నుం చి ప్రతిరౌండ్లోనూ ఆయ
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు వేళైంది. ఈ నెల 13 నుంచి జనవరి 2 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించన�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ ఘనవిజయం సాధించారు. ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సరికొత్త చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు స్పీకర్గా పని చేసిన వారందరూ తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవరనే సెంటిమెంట్ను శ్రీనివాసరెడ్డి బద్దలుకొట్టారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజ లు బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్ప ల్ నియోజకవర్గా�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్యాని లాస్యనందిత మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని �
అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్నారు.