అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు �
అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆదివారం పరిగి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు నేతల మధ్య హోరాహోరి పోట�
ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అందరికీ అండగా ఉండి పనిచేస్తానని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు, ప్రజలను మెప్పించేందుకు అభివృద్ధి, సంక్షేమాలు మాత్రమే సరిపోవని అర్థమవుతున్నది. అవి కాకుండా వారింకా కోరుకుంటున్నవి ఏమిటనేది జాగ్రత్తగా గ్రహించి, అం�
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ
న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన కరీంనగర్ ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలోని కౌంటింగ్ క�
సెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గాను 7చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ�
జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘన విజయం సాధించగా, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నూకపెల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు తర్వాత క�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెక్కింపు పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.