BRS | శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2.04 శాతంగా ఉన్నది. ఓట్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,78,379 ఓట్లు అధికంగా పడ్డాయి. దీంతో ఆ పార్టీ బీఆర్ఎస్ కన్నా 25 సీట్లు అ
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్త
KCR | తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరుదైన ఘనత సాధించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్కు ఇది వరుసగా మూడో గెలుపు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ను
Telangana Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్… 39 సీట్ల వద్ద ఆగిపోయింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం మళ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హేమాహేమీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ఆసక్తికర పరిణామాలను ఆవిష్కరింపజేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మా ర్చిస్తే, వీటిలో 10 నియోజకవర్గాల్లో అజేయంగా నిలిచింది.
ఈసారి పదిమంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లనున్నారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పదిమంది మహిళలు విజయం సాధించారు. ఇందులో నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, ఆరుగురు కాంగ�
మహానగరంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి (చేవెళ్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో) మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బ�
KTR | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపర్చినా బాధేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తాము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని, ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగ
సూర్యాపేట నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేకపోగా, ఇప్పుడు ఆ ఘనత గుంటకండ్ల జగదీశ్రెడ్డికి దక్కింది.
తొమ్మిదిన్నరేండ్ల హైదరాబాద్ అభివృద్ధికే మహానగర ఓటరు పట్టం కట్టాడు. బీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ను విశ్వనగరంగా నిలపడంలో చేసిన కృషికి ప్రతిఫలంగా గులాబీ పార్టీ అభ్యర్థులను ఓటుతో ఆదరించాడు.
మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వరుస విజయాలతో రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పలు హోదాల్లో పనిచేశారు.
రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతోపాటు గవర్నర్ కోటా రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ�