స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకోటికి బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినతి సమర్పించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీ లో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
సింగరేణి సంస్థ ఓసీపీ కోసం తమ భూములను త్యాగం చేశామని, తమకు ఉపాధి హామి పని తప్ప ఏమీ దిక్కు లేదని, తమ ఊరును కార్పొరేషన్లో కలపొద్దని లింగాపూర్ గ్రామ మహిళలు డిమాండ్ చేశారు.
భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు.
మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు �
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
MANTHANI | మంథని, ఏప్రిల్ 17: రామగుండం తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ పై వచ్చి మంథని తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామిని మీ సేవ నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్టెం రాజు ఆధ్వర్యంలో నిర్వాహ�
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించి
వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ�
తమకు పరిహారం అందలేదంటూ ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం చోటుచేసుకున్నది. అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన నందారం వ�
సాధారణంగా ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న అనంతరం వాటిని సంబంధిత తహసీల్ ఆఫీస్కు అప్పగిస్తారు. అక్కడ రెవెన్యూ అధికారులు జరిమానా విధించి, ఇసుక డంప్ చేసుకుంటారు. ఆ ఇసుకకు వేలం వేసి, వచ్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.