కొనుగోలు చేసిన పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారా.. లేదా అంటూ ఇద్దరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో శుక్రవారం జరిగింది. వ
‘సారూ.. నా సాగు భూమికి పట్టాదారు పాస్పుస్తకం ఇప్పించండి’ అంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకుంది ఓ ఒంటరి మహిళ. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా వేం సూరు తహసీల్దార్ కార్యాలయంలో జరి గిన ‘ప్రజావాణి’లో చోటుచేసు�
గతంలో భూమి మ్యుటేషన్ కోసం ఆ తహసీల్దార్కు అడిగినంత ముట్టజెప్పాడు. అయినా పని కాకపోవడంతో కలెక్టరేట్కు ప్రజావాణిలో వెళ్లి దరఖాస్తు ఇవ్వడంతో మ్యుటేషన్ పూర్తయి, పట్టా పాస్బుక్ వచ్చింది.
ACB Raids | పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్, ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
చావనైనా చస్తా.. కానీ లంచమైతే ఇవ్వనని ఓ రైతు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురంలో శనివారం చోటుచేసుకున్నది.
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం త�
ACB | పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగ
గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వివిధ గ్రామాల మహిళలు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ACB | పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్కు చ�
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.
రాష్ట్రంలోని 81 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐద