రాష్ట్రంలోని 81 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐద
మానుకోట తహసీల్దార్ ఇమాన్యుయేల్పై ఆదివారం దాడి జరిగింది. పట్టణ శివారు సాలారుతండా వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కోర్టు ఏర్పాటు కోసం కేటాయించారు. ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి స్థలాన్ని పరిశీలించడాన�
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు.
తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ�
ఈనెల 18 నుంచి నిర్వహించ తలపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగుపై అ