గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�
పెండ్లి రోజు కూడా సెలవు తీసుకోకుండా విద్యార్థులకు క్లాస్ చెప్పి నిబద్ధత ప్రదర్శించాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్ పట్టణంలో చోటుచేసుకున్నది. ప్రియేకుమార్ గౌరవ్ అనే వ్యక్తి కరెంట్ అఫ�
విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారిపట్ల వక్రబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన బీ మహేందర్ మహబూబాబాద్ జి
దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిల�
టోక్యో: కరోనా తెచ్చిన తంటా వల్ల ఒక స్కూల్కు ఏకంగా రూ.20 లక్షలకుపైగా వాటర్ బిల్లు వచ్చింది. దీంతో ఆ ప్రాంతం వాసులు నోరెళ్లబెట్టారు. జపాన్లోని యోకోసుకాలో ఈ ఘటన జరిగింది. ఒక స్కూల్ ఇన్చార్జ్ టీచర్ అక్కడ
మహిళను వేధింపులకు గురిచేసిన సిలిగురి బాయ్స్ హైస్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం జరగ్గా నిందితుడిని ప్రబీర్ బర్మన్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రబీర్�
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 21కి సవరణలను నిలుపుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న సవరణలపై జారీ చేసిన జీవో 402ను సవాల్ చేస్తూ
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించి�
అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. దాదాపు 5 వేల మందిన�
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.