ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. గురువారం తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ముదరుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా యువ నాయకుడు సచిన్పైలట్ విమర్శనాస్ర్తాలు సంధించారు. ఎన్నికల ముంగిట సొంతంగా ప్రచార పర్వం మొదలుపెట్టిన పైలట్.. ఇ
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పా�
సమాజంలో మంచి పనులు చేయడానికి ఎలాంటి హోదా అవసరం లేదని మంచి మనసుంటే చాలని ఈ వ్యక్తి నిరూపించాడు. ఒడిషాలోని బెహ్రంపూర్కు చెందిన నాగేషు పాత్రో పగలు కూలీ పనులు చేస్తూ రాత్రి సమయంలో నిరుపేద ప�
Elementary School | అమెరికాలో గన్కల్చర్ నానాటికి పెరిగిపోతున్నది. కాలేజీలు, స్కూళ్లు అనే తేడా లేకుండా అన్నివయస్కుల వాళ్లు తుపాకులతో కాల్పులకు తెగబడుతున్నారు. అయితే వర్జీనియాలోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూల్లో (
ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
విద్యార్థినులు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నగరంలోని మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ విద్యార్థినులతో అసభ్యంగా ప�