రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు.
రాజస్థాన్లో ఓ స్కూల్ టీచరు తన విద్యార్థిని పెండ్లి చేసుకుంది. అందుకు లింగమార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకొంది. మీరా అనే పీఈటీ టీచరు కల్పనా ఫౌజ్దార్ అనే విద్యార్థినితో ప్రేమలో పడింది.. సారీ పడ్డా
రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప�
రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు.
ఆమెది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ, ఆలోచనలు సువిశాలం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూనే.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పెండ్లయినా, పేరంటమైనా, సంతోషమైనా, ఆపదైనా వెంటనే వాలిపోయి ఆర్థిక సాయం చేస్తారు. ఆమె అభిమత�
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎం�
పాలమూరు కీర్తి నలుదిశలా వ్యాపించింది. కరోనా సమయంలో వేతనం తీసుకొనేందుకు ఇష్టపడని ఉపాధ్యాయుడు శ్రీధర్ విద్యార్థుల కోసం ఏదో చేయాలనుకున్నాడు.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి కొత్త కొత్త ఇన్
స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజ�
రాజస్థాన్లో మరో దారుణం బార్మర్, ఆగస్టు 24: దళిత విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. 7వ తరగతి �