రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు.
ఆమెది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ, ఆలోచనలు సువిశాలం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూనే.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పెండ్లయినా, పేరంటమైనా, సంతోషమైనా, ఆపదైనా వెంటనే వాలిపోయి ఆర్థిక సాయం చేస్తారు. ఆమె అభిమత�
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎం�
పాలమూరు కీర్తి నలుదిశలా వ్యాపించింది. కరోనా సమయంలో వేతనం తీసుకొనేందుకు ఇష్టపడని ఉపాధ్యాయుడు శ్రీధర్ విద్యార్థుల కోసం ఏదో చేయాలనుకున్నాడు.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి కొత్త కొత్త ఇన్
స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజ�
రాజస్థాన్లో మరో దారుణం బార్మర్, ఆగస్టు 24: దళిత విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. 7వ తరగతి �
కరోనా వల్ల ప్రస్తుతం చాలా వరకు పనులన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. ముఖ్యంగా టీచింగ్ కోసం ఆన్లైన్ క్లాసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అం�
లక్నో: కేవలం రూ.250 స్కూల్ ఫీజు కోసం 3వ తరగతి విద్యార్థిని ఒక టీచర్ కొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. సిర్సియాలోని పండిట్ బ్రహ్మదత్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 13 ఏళ్ల
లక్నో: టీచర్ను కిడ్నాప్ చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 22 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పని చ�
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�