ఓ యువకుడికి ధ్యానం గురించి తెలుసుకోవాలనిపించింది. అదే రోజు ఫలపుష్పాలతో నదీ తీరంలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్లాడు. ద్వారం దగ్గర ఉన్న కాపలాదారునితో గురువు గారి గురించి ఆరా తీశాడు. ‘ఆయన ధ్యానంలో ఉన్నారు. మీరు వి
సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఖాళీలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం
దానికి సంబంధించిన టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీఈడీ
విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ శనివారం పేర్లు ప్రకటించ�
UP School | ముస్లిం విద్యార్థి చెంపపై కొట్టాలని హిందూ విద్యార్థులను ఒక టీచర్ ప్రోత్సహించిన స్కూల్ను (UP School) మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tax Notice | పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ న�
నమస్తే. నేను ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ను. ఇక్కడ చదువులకు ఎంత విలువ ఇస్తారో, క్రమశిక్షణకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దారితప్పితే శిక్ష తప్పనిసరి.
Students Fire at Teacher | ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
teacher chops students hair | అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను ని
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ (తెలంగాణ) ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో బు�
మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం.
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించినన్ని రోజులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి చదువుల్లో మెరికల్లా తీర్చిదిద్దాడు. వారు ఉన్నతంగా ఎదిగేందుకు నిరంతరం తపించి తనవంతు కృషి చేశాడు. ఉద్యోగ విరమణ �