మండల పరిధిలోని ధనూర గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన�
సివిల్ సర్వీసెస్.. భారతీయ ఉద్యోగార్థుల శిఖరాయమాన స్వప్నం. ఐఏఎస్ అధికారి హోదా ఎంత ఇష్టమో... ఎంపికవడం అంత కష్టం. ఆ విజయం సాధించడం కోసం ఏటా లక్షలాది మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లలో వందలమంది మాత్రమే వ�
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను కూడా ప్రకటించింది. జిల్లాలవారీగా పోస్టుల ఖాళీల వివర
Teacher Drink | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్�
పాఠశాల విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల వల్ల చాలాకాలంగా నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఉద్యోగాలకు ఐదుగు�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే
వెనుకటి రోజుల్లో.. చదువులతో పాటు కళల్నీ బోధించేవారు. చదువులు అక్షరాన్ని ఇస్తే, కళలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని నమ్మేవారు. విద్యలో నాణ్యత లోపించిన నేటి తరం పిల్లలకు.. కళల్ని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నది ఓ
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫ�
దక్షిణ భారతదేశంలో పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళగా రికార్డుల్లోకెక్కిన డాక్టర్ రాజ్యలక్ష్మికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాంకాక్లో జరిగిన కాన్వొకేషన్లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయిని పురస్క�
స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసి రిటైర్ కాగా మరి కొంత మంది రాజకీయ, వ్యాపార రంగా
Students Shoot Teacher | ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్పై తుపాకీతో కాల్పులు జరిపారు. (Students Shoot Teacher) తాము గ్యాంగ్స్టర్లమని పేర్కొన్న ఆ యువకులు ఆ టీచర్పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు.
నేనూ ఒకప్పుడు ఉపాధ్యాయుడినేనని.. పదో తరగతిలో తక్కువ మార్కులొచ్చినప్పటికీ.. పట్టువిడువకుండా చదివి ఈ స్థాయికి చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు.