Teacher And Principal Drunk | ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ మద్యం తాగి వచ్చారు. తూలుతూ, మద్యం మత్తులో జోగుతున్న వీరిద్దరిని గ్రామస్తులు గమనించారు. అడ్డుకుని నిలదీయగా వారిని తిట్టారు. దీంతో ఆగ్రహించిన గ్�
మండలంలోని మారుమూల గిరిజన గ్రామం మొర్లిగూడలో గల ప్రాథమిక పా ఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా రు. ఏకోపాధ్యాయ పాఠశాల కాగా.. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లాడు.
ఈ రోజు మహర్నవమి.. లోక కంటకుడైన మహిషాసురుణ్ని అమ్మ సంహరించిన పర్వం ఇది. వరాలు పొందిన మహిషుణ్ని తెగటార్చడం అంత తేలికైన విషయం కాదు! సర్వశక్తి సంపన్నురాలైనా.. దుష్ట సంహారం కోసం అమ్మవారు నవరాత్రులూ పోరాటం చేసి�
Student Posts Video Of Teacher | ఉపాధ్యాయురాలి అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో విద్యార్థులు పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా ఒక పేజీని తెరిచారు. దీంతో బాధిత టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగ�
Agra teacher gets scam call | పోలీస్ పేరుతో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ కాల్ చేశాడు. ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని చెప్పాడు. వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడ�
కొంతమంది వారికి వచ్చిన భాషలను చక్కగా మాట్లాడుతారు. కానీ, రాత విషయానికి వస్తే మాత్రం దారుణమైన పొరపాట్లు చేస్తుంటారు. ఇక్కడి సంభాషణలోనూ ఇదే ప్రధానమైన అంశం.
Wedding Card | మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చూపుల నుంచి కడవరకు సాగే ప్రయాణాన్ని కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ను తయారు చేసుకుంటున్నారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ కమ్ టీచర్ ఒకరు ఏకంగా క్లాస్ రూమ్లోనే హాయిగా నిద్రపోయారు. తరగతి గదిలో నేలపై చాప వేసుకొని సేదతీరారు. పైగా ఆమె నిద్రకు ఎలాంటి భంగం కలగకుండా విసనకర్రతో వి�
మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస�
మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని సూచనలు చేస్తూ వెళ్లి�
ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోం�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న లింగంపల్లి యోగేశ్ కొడుకు శ్రీరాం ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే �