మనం చదువుకునే సమయంలో చాలా రకాల టీచర్లు కనిపిస్తారు. కొందరు మంచితనంతో మనల్ని గెలుస్తారు. కొందరు కోపంగా చదివిస్తారు. అయితే కొందరు మాత్రం ‘‘నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు. నువ్వు చచ్చినా పాస్ అవ్వవు’’ అంటూ న
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీక�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�
పెండ్లి రోజు కూడా సెలవు తీసుకోకుండా విద్యార్థులకు క్లాస్ చెప్పి నిబద్ధత ప్రదర్శించాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్ పట్టణంలో చోటుచేసుకున్నది. ప్రియేకుమార్ గౌరవ్ అనే వ్యక్తి కరెంట్ అఫ�
విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారిపట్ల వక్రబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన బీ మహేందర్ మహబూబాబాద్ జి
దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిల�
టోక్యో: కరోనా తెచ్చిన తంటా వల్ల ఒక స్కూల్కు ఏకంగా రూ.20 లక్షలకుపైగా వాటర్ బిల్లు వచ్చింది. దీంతో ఆ ప్రాంతం వాసులు నోరెళ్లబెట్టారు. జపాన్లోని యోకోసుకాలో ఈ ఘటన జరిగింది. ఒక స్కూల్ ఇన్చార్జ్ టీచర్ అక్కడ
మహిళను వేధింపులకు గురిచేసిన సిలిగురి బాయ్స్ హైస్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం జరగ్గా నిందితుడిని ప్రబీర్ బర్మన్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రబీర్�
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 21కి సవరణలను నిలుపుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న సవరణలపై జారీ చేసిన జీవో 402ను సవాల్ చేస్తూ
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది