గురుపూర్ణిమను గురువుకు సంబంధించినదిగా చెబుతారు. కానీ, నిజానికి ఇది భక్తునికి సంబంధించిన రోజు. విద్యార్థి, శిష్యుడు, భక్తుడు.. ఎవరికి వారు గురువు ఆశ్రయంలో తమ తమ లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేసేవారే. ఉపాధ్
కరోనా మూలంగా దాదాపు ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసన దెబ్బతిన్నది. ఆన్లైన్ తరగతుల వల్ల పాఠశాలకు, సమాజానికి దూరం పెరిగిందనే అభిప్రాయం ఉన్నది. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్�
తిరువనంతపురం, జూన్ 20: కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్ సొసైటీ ప్రైజ్-2021కు �
చెన్నై : విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్య కామెంట్లు చేస్తూ వేధించిన చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ టీచర్ రాజగోపాలన్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజగోపాల
చెన్నై : విద్యార్ధులను సరైన మార్గంలో నడిపించాల్సినే ఉపాధ్యాయుడే కామాంధుడై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. ఆన్ లైన్ క్లాసుల్లో విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్ పై స్టూడెంట్
పీఎస్హెచ్ఎం పోస్టులపై విద్యాశాఖ స్పష్టతసంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లకే మంజూరు! హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుపై స్పష్టత వచ్చింది. విద్యార్థి-ఉపాధ్యాయ �
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.
అదృష్టంతో పాటు తాను విధిని బలంగా విశ్వసిస్తానని చెప్పింది కన్నడ సొగసరి రష్మిక మందన్న. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు జీవితం తాలూకు తన ఆలోచనలు, ఆకాంక్షలు వేరుగా ఉండేవని..అనుకోకుండా సినీరంగం వైపు అడుగుపెట్టా�
చండీగఢ్ : జన్మ నక్షత్రం రీత్యా ఏర్పడినమాంగల్య దోషాన్ని అధిగమించేందుకు ఓ టీచర్ 13 ఏండ్ల బాలుడిని పెండ్లి చేసుకున్న ఘటన పంజాబ్లోని జలంధర్ పట్టణంలో బస్తీ బవఖేల్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఓ పండితుడు త�
ఓ వలస కూలీ పురిటి నొప్పులతో అల్లాడుతున్నది. చుట్టూ చాలామంది ఉన్నా ఎవరూ సాయం చేయలేదు. అంబులెన్స్కి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. అప్పుడే, బస్ కోసం అటుగా వచ్చింది శోభా ప్రకాశ్ అనే ఉపాధ్యాయురాలు . ప్రసవ�
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో 9వ తరగ�