ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ వారి టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకు
Helicopter FAL | దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్ (Airbus), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) లు సంయుక్తంగా కర్ణ�
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మాడళ్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా రూ.3 లక్షలదాకా రేట్లను తగ�
దేశ కీర్తిని యావత్ ప్రపంచానికి వ్యాప్తిచేసిన పారిశ్రామికవేత్త రతన్ టాటా దివికేగడం బాధాకరం. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరనే విషయాన్ని దేశం జీర్ణించుకోలేకపోతున్నది. వ్యాపారవేత్తగా �
ఘనమైన వారసత్వాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడం మాటలు కాదు. మేరునగ సమానమైన సంస్థను కొత్త బాట పట్టించడం అంత తేలిక కాదు. ఆ రెండూ సాధించిన తర్వాత సౌమ్యునిగా, నిగర్విగా మనుగడ సాగించడం అందరివల్లా కాదు. ఆ అరుదైన మా�
ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో.. డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా పేరుకుపోయాయి. ఆల్టైమ్ హైకి చేరిన ఈ ఇన్వెంటరీల విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నట్టు ఆటో పరిశ్రమ చెప్తున్�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో మైలురాయిని సాధించింది. దేశీయ రోడ్లపై 20 లక్షల యూనిట్ల ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భంగా కొత్తగా ఎస్యూవీలను కొనుగోలు చేసేవారికి ఆర్థిక ప్ర
టైమ్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికిగాను �
మాయా టాటా... వ్యాపార రంగ దిగ్గజం రతన్ టాటా సోదరుడి కూతురు. టాటాల వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెనూ ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 ఏండ్ల మాయా టాటా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యు�
దేశవ్యాప్తంగా 5 వేల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్
టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. దాతృత్వ రంగంలో ఆయన చేసిన సేవలకుగాను పీవీ నర్సిహారావు మెమోరియల్ అవార్డుతో సత్కరించింది.
ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు సేవలు అందిస్తున్న టాటా గ్రూపు తాజాగా చిప్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. అస్సాంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన చిప్ తయారీ ప్లాంట్ను ప్రధాని నరేంద్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..మార్కెట్లోకి మరో మూడు సరికొత్త మాడళ్లను విడుదల చేసింది. డార్క్ ఎడిషన్గా నెక్సాన్ ఈవీ, నెక్సాన్, హారియర్, సఫారీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్
అంతర్జాతీయ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.170.22 కోట్ల కన్సాలిడేటెడ్�