దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను సరాసరిగా 0.7 శాతం సవరిస్తున్న�
కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నా, వృద్ధి మందకొడిగా ఉన్నా ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్న టాప్ త్రీలో యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు చోటుచేసుకున్నాయి.
యూఎస్, యూరప్ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్ల�
ప్రీమియం కాఫీల విక్రయ సంస్థ టాటా స్టార్బక్స్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 390 స్టోర్లు ఉండగా..2028 నాటికి ఈ సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికాకు చెం�
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచనుంది. 2024, జనవరి 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపుదల తప
దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది.
కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు చిల్లులు పడబోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ షేర్ల కోసం ఐపీవో తొలిరోజునే భారీగా బిడ్ చేశారు. బుధవారం ఆఫర్ ప్రారంభమైనంతనే క్షణాల్లో పూర్తిగా సబ్స్క్రయిబైంది. మొదటిరోజున బిడ్డింగ్ సమయం ము�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,783 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. తన అనుబంధ సంస్థయైన జాగ్వార�
దేశీయ స్టీల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా స్టీల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.525 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. ఏడాది క్రితం అందుకున్న రూ.7,7
టాటా మోటర్స్..మార్కెట్లోకి అల్ట్రోజ్ ఐసీఎన్జీ వెర్షన్ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ట్విన్-సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.7.55 లక్షలుగా నిర్ణయిం�
Air India:కొత్త విమానాలను ఎయిర్ ఇండియా ఖరీదు చేయనున్నది. దాదాపు 50 విమానాలు కొననున్నట్లు ఓ రిపోర్ట్ వచ్చింది. బోయింగ్, ఎయిర్బస్ వద్ద ఆ విమానాలను ఖరీదు చేస్తారు.
బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు గురువారం ఆయన చెప్పారు
Tata-I Phone | విస్ట్రొన్ కంపెనీతో కలిసి ఆపిల్ ఐఫోన్ల తయారీకి సన్నద్ధం అవుతున్న టాటా గ్రూప్.. వచ్చే రెండేండ్లలో 45 వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకోనున్నది.