గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి టాటాలు భారీ రుణాల్ని సమీకరించాల్సి వస్తున్నది. తాజాగా రూ. 15,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం టాటా
మరో ఎలక్ట్రిక్ మోడల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది టాటా మోటర్స్. ఎంట్రిలెవల్ మోడల్ టియాగోను ఈ నెల చివర్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈవీ విభాగంలో విడుదల చేయనున్
టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహనాలకోసం కొత్తగా 160 సర్వీస్ వర్క్షాప్లను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం వర్క్షాప్ల సంఖ్య 705కి చేరుకున్నట్లు సంస�
వికలాంగులకు ఏరోస్పేస్ ఉత్పత్తిరంగంలో నైపుణ్యశిక్షణను లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చేపట్టింది. ఇప్పటికే 18 మంది ట్రెయినీలను ఎంపికచేశారు. వీరికి బోయిం గ్, టాటా వంటి సంస్థల చేత శిక్షణ ఇస్తున్నారు
తొలి పోరులో చెన్నై, కోల్కతా ఢీ ముంబై: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేండ్లుగా యూఏఈ వేదికగా (2021 సీజన్లో సగం మ్యాచ్లు భారత్ల�
రాబోయే ఐదేండ్లలో విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) విభాగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టే యోచనలో టాటా మోటర్స్ ఉన్నట్టు ఆ సంస్థ ప్యాసింజర్ వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే నెక్సా�
భారీ ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు ఒక శాతం మేర నష్టంతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మొత్తం 141.55 పాయింట్ల నికర నష్టంతో నిఫ్టీ నిలిచింది. వారం ప్రారంభంలోనే 300 పాయింట్లకుపైగా నష్�
టాటాసన్స్ చైర్మన్గా పునర్నియామకం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టాటా గ్రూప్ కంపెనీలకు మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. శుక్రవారం సమావేశమైన టాటా సన్స్ డైరెక్టర్ల బో�
న్యూఢిల్లీ, జనవరి 24: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు ఈ వారంలోనే అప్పగించే వీలున్నదని సోమవారం సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గతేడాది అక్టోబర్ 8న టాటా
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�