Tandur ITI | అది విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన విద్యాలయం.. కానీ ఆ ఐటీఐ కాలేజీలో విద్యార్థులు లేరు.. అసలు ఆ కాలేజీలో ప్రవేశాలు కూడా చేయట్లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐటీఐ ఇప్పుడు పశువులకు ఆవాసంగా మారింది. ఆవ�
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను (Bathukamma Sarees) అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పం�
దశాబ్దం పాటు దేశానికే రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏడాదిన్నరగా అవస్థలు, ఆక్రందనలు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కులకచర్ల గిరిజన ఆశ్రమంలో �
SI Soujanya | విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని మాదారం ఎస్సై సౌజన్య అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువను పెంచుకోవాలన్నారు. క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ విమర్శలు గుప్పించారు. రేవంత్ నేమ్ ఛేంజర్ మాత్రమేనా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే సొంత నియోజకవర్గం కొడంగల్�
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్
‘మా పిల్లలు ఉన్నరో, పోయిర్రోనని చూసేందుకు వచ్చిం డ్రా’ అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిపై తాండూ రు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఉడికీఉడకని అన్నం తిని తొమ్మిది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని చూసేందుకు బుధవారం తల్లిదండ్రులు �
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం తాండూరులోని రాజీవ్ కాలనీతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్�
వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచే
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Tandur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Tandur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Tandur
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�