ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్
ఇంటినే ఓ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మార్చిన తాండూరుకు చెందిన ముంతాజ్ నిరుపయోగ వస్తువులే తొట్టెలుగా మొక్కల పెంపకం.. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం అల్లాడుతున్నది. ఏది తినాలన్నా, తాగాలన్నా అంతా కల్తీయే. జీ
Tandur | తాండూరు (Tandur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సంగం కలాన్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధ
తాండూరు రూరల్ : వచ్చే మార్చి నాటిని టీ కాస్ పనులు పూర్తి చేస్తామని దక్షణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. శుక్రవారం తాండూరులోని రైల్వేస్టేషన్తో పాటు సీసీఐ రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్�
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు శ్రీరాముడు స్థాపించిన శివలింగానికి పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు తాండూరు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు తాండూరు : వికారాబాద్ �
తాండూరు : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఉత్తమ �
తాండూరు రూరల్ : తాండూరులో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేశారని, త్వరలో పనులు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హామీ ఇచ్చారని మండల టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, మాజీ సర్ప�
తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల (మొహర్రం) పండుగ సందర్భంగా పీర్లను చావడీల్లో కూర్చోబెట్టారు. పండుగ సందర్భంగా తారతమ్యబేధం లేకుండా కలిసి కట్టుగా గ్రామాల్లో అసైదుల ఆడుతున్నారు. మహిళల
ఎడతెరిపిలేని వానలు| వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. �
సిమెంట్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ కొవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.