Collector Kumar Deepak | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సింగరేణి ప్రాంతమైన మాదారం టౌన్ షిప్ సింగరేణి కమ్యూనిటి హాలులో శనివారం రోజున దూరదర్శన్ (డీడీ యాదగిరి) ఆధ్వర్యంలో మస్త్ మజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
Tuberculosis | సత్వర వ్యాధి నిర్ధారణ వల్ల రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని క్షయవ్యాధిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు
తాండూర్, జూన్ 28: నర్సాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మించి రైతులకు, ఆదివాసీలకు రవాణా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు.
తాండూర్, జూన్ 25: సింగరేణి కాలరీస్లోని మాదారం టౌన్షిప్లోని శిథిల క్వార్టర్లు కూల్చివేత ప్రారంభమైంది. నిరూపయోగంగా పడున్నశిథిల భవనాలను కూల్చి ఆ స్థలాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులకు చేసిన సూచనల మే�