మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ పరిధి బారెపల్లి గ్రామానికి చెందిన కోట్రంగి జయరాం(40) అనే ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బతో మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కే ప్రసాద్ తెలిపారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్
Auto Drivers | ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ఆరోపించారు.
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద�
DPO Venkateswara Rao | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెల 30 తేదీ లోగా ముగుస్తున్నందున ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు ఆదేశించారు. వ
Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపా�
Medical Camps | మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీరాణి, లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.