కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలన
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
తన పాలనలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నా, ప్రభుత్వ పాలసీలకు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినా, చేసిన తప్పునే పదేపదే చేసినా నియంతగా మారుతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు.
నాటు వైద్యుడు ఇచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్ను తీసుకున్న మైనర్ బాలిక (15) మరణించిన ఘటన తమిళనాడులోని తిరువన్మలై జిల్లా చెంగమ్ ప్రాంతంలో కలకలం రేపింది.
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది.
బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి
బీహార్లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600 మొబైల్ టవర్లు మాయం కావడం విస
చెన్నై : తమిళనాడులో జరిగిన రథోత్సవం వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పాపరకట్టికి
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో వైద్యాధికారుల బృందం మంగళవారం తమిళనాడులో పర్యటించింది.