Toilet | తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
చెన్నై : ఈ నెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్
ఓ ఏనుగు ఊబిలో చిక్కుకుపోయింది. బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ, దానివల్ల కాలేదు. అలసిపోయిన ఏనుగు ఇక ప్రయత్నం విరమించుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఓ తా�
చెన్నై : క్రూరమైన నేరాలకు పాల్పడి 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్ను తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రౌడీషీటర్ నీరవి మురుగన్ అనే వ్యక్తి తమిళనాడులోని పలు జిల్లాల్లో అక్రమా�
ఫెడరలిజంపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అధికార డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్ర స్వయంప్రతిపత్తి’ అంటే వేర్పాటువాదం అని అర్థం కాదని స్పష్టంచేసింది
దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ చేస్తున్న�
హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే సార్ అంటూ తమిళ్లో కేటీ�
న్యూఢిల్లీ : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. స్టాలిన్కు ఫోన్ చేసి బర్త్ �
చెన్నై : కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలుగు చూసింది. ల�
చెన్నై : ఓ విద్యార్థిని శ్రద్ధగా పరీక్ష రాస్తుండగా.. ఆమె పట్ల విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె పరీక్షకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘ
ఈ నెల 16 నుంచి మరింత కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది తమిళనాడు సర్కార్. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2 వరకూ పొడిగించారు. పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని, అ�
తరిమివేయడానికి కలిసి రావాలి సీఎం కేసీఆర్తో సహా 37 మంది నేతలకు తమిళనాడు సీఎం విజ్ఞప్తి చెన్నై: మతోన్మాద ముప్పు నుంచి దేశాన్ని రక్షించడానికి కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా 37 మంది నేతలకు డీఎంకే అ