బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి
బీహార్లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600 మొబైల్ టవర్లు మాయం కావడం విస
చెన్నై : తమిళనాడులో జరిగిన రథోత్సవం వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పాపరకట్టికి
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో వైద్యాధికారుల బృందం మంగళవారం తమిళనాడులో పర్యటించింది.
తమిళనాడు ఎంపీ ఇళంగోవన్ చెన్నై, జూన్ 6: హిందీ నేర్చుకొంటే తమిళుల హోదా శూద్రులుగా మారుతుందని తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. హిందీ భాష మాట్లాడుతున్న రాష్ర్టాలు అభివృద్ధి చెందలేదని, మ�
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించ�
చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం స�
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
హక్కులను హరిస్తున్న కేంద్రం: స్టాలిన్ సాలెం, మే 24: కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఆర్థిక అంశాలు, పన్ను విధింపునకు సంబంధించి రాష్ర్టాలకు ఉన్న హక్కులను హరిస్�