చెన్నై : దేశంలో మరోసారి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ వేరియంట్ తొలికేసు హైదరాబాద్లో నమోదవగా.. రెండో కేసు తమిళనాడులో రికార్డయ్యింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆర
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�
చెన్నై: ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తమిళనాడులోని విలుపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తిండివనం పట్టణంలోని కట్టుచివిర�
చెన్నై : ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ తమిళనాడులోని చెన్నై ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఫైజర్ కంపెనీ ఆసియాలో తొలి గ్లోబ్ డ్ర�
విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్�
కోర్టు బయటే దారుణం చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతుల�
చెన్నై: ఒక ఏనుగు రోడ్డును అడ్డగించింది. దీంతో నిలిచిన అంబులెన్స్లో ఒక మహిళ ప్రసవించింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏండ్ల గిరిజన మహిళకు గురువ�
చెన్నై : తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద దారుణం జరిగింది. విడాకుల కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసుల�
తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు
తెలంగాణపై తమిళనాడు అధికారుల ప్రశంస హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు అధికారుల బృందం ప్రశంసించింది. మున్సిపల్ పరిపాలనలో సంస్కరణలు బా
Thanjavur | తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
ఉపకులపతులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే కల్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే ఈ సమయంలో బీజేపీ సభ నుంచి వాకౌంట్ చేసింది. విశ్వ విద్యాలయాల �