తమిళనాడు ఎంపీ ఇళంగోవన్ చెన్నై, జూన్ 6: హిందీ నేర్చుకొంటే తమిళుల హోదా శూద్రులుగా మారుతుందని తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. హిందీ భాష మాట్లాడుతున్న రాష్ర్టాలు అభివృద్ధి చెందలేదని, మ�
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించ�
చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం స�
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
హక్కులను హరిస్తున్న కేంద్రం: స్టాలిన్ సాలెం, మే 24: కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఆర్థిక అంశాలు, పన్ను విధింపునకు సంబంధించి రాష్ర్టాలకు ఉన్న హక్కులను హరిస్�
చెన్నై : దేశంలో మరోసారి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ వేరియంట్ తొలికేసు హైదరాబాద్లో నమోదవగా.. రెండో కేసు తమిళనాడులో రికార్డయ్యింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆర
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�
చెన్నై: ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తమిళనాడులోని విలుపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తిండివనం పట్టణంలోని కట్టుచివిర�
చెన్నై : ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ తమిళనాడులోని చెన్నై ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఫైజర్ కంపెనీ ఆసియాలో తొలి గ్లోబ్ డ్ర�
విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్�
కోర్టు బయటే దారుణం చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతుల�