తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం జరిగిన చితిరై వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్నది. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు రాగా తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. త�
చెన్నై: ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో తొలగింపుపై వివాదం చెలరేగింది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేప్పత్తూర్ పంచాయతీ కార్యాలయంలోని ప్రధాని మోదీ ఫొటోను భర్త ఆదేశాల మేర�
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థ�
భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు
wedding gift | పెట్రోల్, డీజిల్.. ఇప్పుడు వీటి పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. గత 16 రోజుల్లో 14 సార్లు వీటి ధరలు పెరగడంతో మరింత ప్రియం అయ్యాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో తాజాగా అవి బహుమతుల జాబితాలో చేరాయి.
చెన్నై : ఓ 55 ఏండ్ల వ్యక్తి చనిపోయాడని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. నిజంగానే జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరో�
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
చెన్నై : కాలేజీ ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థినిని టీచర్లు కులం పేరుతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం�
బాలికపై కజిన్ సహా పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురం సమీపంలో కున్నత్తూర్ వద్ద వెలుగుచూసింది. కజిన్తో పాటు అతడి తొమ్మది మంది స్నేహితులు తన�