చెన్నై : తమిళనాడు శివగంగై జిల్లాలో 2018లో ముగ్గురు దళితులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగేండ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో 27 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పెషల్ కోర్టు నిన్న త�
కౌన్సిల్లో కేంద్రానిదే పెత్తనం.. తమిళనాడు మంత్రి త్యాగరాజన్ చెన్నై, ఆగస్టు 3: 140 దేశాల్లోని పన్నుల విధానాలతో పోల్చిచూస్తే మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానం అత్యంత లోపభూయిష్టమైనదని తమిళనాడు ఆర్థి�
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
తమిళనాడులోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెంది 24 గంటలు గడువకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని బలవర్మణానికి పాల్పడింది. కేవలం రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. త
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మిషనరీల వల్లే తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు ఆయన అన్నారు. క్యాథలిక్ సంఘాలు లేకుంటే తమిళనాడు మ
చెన్నై : తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17) సోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి బంధువులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�
Tamil Nadu | ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం
చెన్నై, జూలై 17: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బ�
తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్పై మూకదాడికి దిగారు. బస్
చెన్నై: తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందడి నెలకొన్నది. చెన్నైలోని ఒక వంతెనకు చెస్ బోర్డ్ మాదిరిగా పెయింట్ వేశారు. 44వ ఎఫ్ఐడీఈ చెస్ ఒలింపియాడ్ జూలై 28న మహాబలిపురంలో ప్రారంభం కానున్నది. సుమారు వందేళ్ల చె�
జూబ్లీహిల్స్: జాతీయ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో తమిళనాడు విజేతగా నిలిచింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన టోర్నీలో తమిళనాడు 188 పాయింట్లతో ఓవరాల్ చాంపి�
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట